భాగవతం కథలు – 10
ఇదే ముక్తి మార్గం….. ———————————– శ్రీశుకుడు పరీక్షిత్తుడితో, “రాజా! నీకింకా ఏడు రోజుల జీవితకాలమే మిగిలి ఉంది. కనుక ఈ లోపే నువ్వు పరలోక సాధన ద్వారా ముక్తి పొందవచ్చు. రోజులు దగర పడ్డాయని […]
ఇదే ముక్తి మార్గం….. ———————————– శ్రీశుకుడు పరీక్షిత్తుడితో, “రాజా! నీకింకా ఏడు రోజుల జీవితకాలమే మిగిలి ఉంది. కనుక ఈ లోపే నువ్వు పరలోక సాధన ద్వారా ముక్తి పొందవచ్చు. రోజులు దగర పడ్డాయని […]
ముక్తిమార్గం పరీక్షిత్తుడు శ్రీశుక మహర్షిని మోక్ష మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అంతట శుకమహర్షి ఇలా చెప్తాడు – “రాజా! నువ్వు అడిగింది బాగుంది. నువ్విలా అడిగినందుకు ఆత్మవేత్తలు కొనియాడుతారు. చెప్పుకోవడానికి వినడానికి ఎన్నో మంచి
తెలుగు మనసుల ముసిరి అల్లిబిల్లిగ అల్లుకు పోయిన తెలుగుతల్లి కొప్పులో చెండుమల్లి , మూడు వసంతాల కుసుమాల సుగంధాలు వెదజల్లుతూ , ప్రవాసాంధ్ర నుండి నివాసాంధ్ర వరకు ప్రసరిస్తున్న సువార్తావాహిని , ప్రత్యూష ప్రకటిత
మూడు వసంతాల తెలుగుమల్లి Read More »
ప్రియునితో —– రేతిరంత ఏడనుంటివొ విభుడా నాప్రియుడా ,ఏడనుంటివొ , నిండు పున్నమీ నీరుగారిపోయే , పండు వెన్నెలా మసక బారిపోయే, ముడిచిన కురుల తురిమిన మల్లె ,జాజి విరులు , ముకులించుకు రాలి
ఖండిత–అష్థ విధ శృంగార నాయిక Read More »
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగాఅకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన
అణగిమణగిన కలి ————————— కైలాసపర్వతంలా గంభీరంగా ఉన్న వృషభరాజాన్ని కోపంలో యముడిలా ఉండి చేతిలో ఓ దండం కలిగి రాజు వేషంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న కలి ఏ మాత్రం దయలేని వాడై ఉండి కాళ్లతో
ధర్మదేవత, భూమాతల సంవాదం ———————– కృపాచార్యుడిని గురువుగా చేసుకుని పరీక్షిత్తు గంగ ఒడ్డుకి వస్తాడు. అక్కడ యాగ భాగాలు గ్రహించడానికి వచ్చిన దేవతలను చూస్తాడు. వారికి భూరి దక్షిణలు ఇస్తాడు. మూడు అశ్వమేధ యాగాలు
పరీక్షిత్తుడి పట్టాభిషేకం —————————- కలి ప్రవేశంతో అధర్మ గుణాలైన క్రౌర్యం, హింస, అసత్యం, కుటిల మనసు వంటివన్నీ జడలు విప్పాయి. ఒక్క పట్టణాలలోనే కాకుండా పల్లెల్లోకూడా అధర్మం ఏదో రూపంలో కనిపించసాగాయి. అప్పుడు ధర్మరాజు
ఒకరోజు శౌనకాది మహామునులందరూ కలిసి సనత్కుమారుడికి నమస్కరించి శివుడికి ఇష్టమైన పువ్వులు యేవో చెప్పమని అడుగుతారు. అంతట సనత్కుమారుడు ఇలా చెప్పాడు – “తపోనిధులారా! వినండి. నిత్యాగ్నిహోత్రుడైన ఓ సద్బ్రాహమణుడికి స్వర్ణం, వెండి గొరిజలు,
శివుడికి ప్రియమైన పువ్వులు Read More »
అర్జునుడిని ధర్మరాజు దగ్గరకు తీసుకుని మాతామహులు, మేనమామ వాసుదేవుడు, మేనత్తలు, పిల్లలు, శ్రీకృష్ణుడి సోదరులు తదితరులందరూ క్షేమమేనా అని అడుగుతాడు. ఇంద్రుడిని జయించి పారిజాతంతో వచ్చి సత్యభామ పెరట్లో నాటిన మన ఆప్తుడు క్షేమమేనా?